అమరావతి: రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ముగిసింది. దీనికి సంబంధించిన ఫలితాలు ఈ నెల 21వ తేదీన వెలువడనున్నాయి. దేశ రాజధానిలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. పార్లమెంట్ ప్రాంగణంలోనే ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటయింది. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు చెందిన లోక్సభ, రాజ్యసభ, శాసన సభల సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 99.18 శాతం మేర పోలింగ్ శాతం నమోదైంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/itKg56s
https://ift.tt/PxGtjKd
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment