రాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. కాగా.. లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ కొన్ని సూచనలతో జగన్ కు మద్దతుగా నిలిచారు. తాజాగా.. ఏపీ ప్రభుత్వం విద్యా సంస్కరణల్లో భాగంగా అమలు చేస్తున్న పాఠశాలల విలీన ప్రక్రియ పైన పలు ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు బడుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/IYXGMnh
https://ift.tt/XVWQDJw
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment