Monday, 1 August 2022

హమ్మయ్యా: స్మృతి ఇరానీ కూతురుకు రిలీఫ్.. బార్ అండ్ రెస్టారెంట్‌పై ఢిల్లీ హైకోర్టు

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ ఇరానీకి ఢిల్లీ హైకోర్టులో ఊరట కలిగింది. గోవాలో బార్ అండ్ రెస్టారెంట్ ఉందని కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. గోవాలో స్మృతి ఇరానీ పేరు మీద, ఆమె కుమార్తె జోయిష్ ఇరానీ పేరు మీద ఎలాంటి బార్ అండ్ రెస్టారెంట్ ఉన్నట్టు రికార్డుల్లో లేదని ఢిల్లీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/1goKVbs
https://ift.tt/1qVcojK

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour