టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు కొత్త అవతారమెత్తారు. 2014 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన టీడీపీ.. 2019 ఎన్నికల్లో ఆ జిల్లాలో రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది. అందులో పాలకొల్లు నుంచి గెలిచిన నిమ్మల రామానాయుడు ప్రతిపక్ష నేతగా కీలకంగా మారారు. వైసీపీ ప్రభుత్వం పైన శాసనసభలో..బయటా పలు అంశాల పైన నిరసనలు కొనసాగిస్తున్నారు. తాజాగా, ఎమ్మెల్యే నిమ్మల పేపర్ బాయ్ అవతారం ఎత్తారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/p6i8acb
https://ift.tt/XVWQDJw
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment