Sunday, 31 July 2022

పేపర్ బాయ్ గా టీడీపీ ఎమ్మెల్యేల నిమ్మల - నెక్స్ట్ అదీ చేస్తానంటూ..!!

టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు కొత్త అవతారమెత్తారు. 2014 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన టీడీపీ.. 2019 ఎన్నికల్లో ఆ జిల్లాలో రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది. అందులో పాలకొల్లు నుంచి గెలిచిన నిమ్మల రామానాయుడు ప్రతిపక్ష నేతగా కీలకంగా మారారు. వైసీపీ ప్రభుత్వం పైన శాసనసభలో..బయటా పలు అంశాల పైన నిరసనలు కొనసాగిస్తున్నారు. తాజాగా, ఎమ్మెల్యే నిమ్మల పేపర్ బాయ్ అవతారం ఎత్తారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/p6i8acb
https://ift.tt/XVWQDJw

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour