Friday, 15 July 2022

పోలవరంపై కీలక నిర్ణయం - వెంటనే పూర్తి చేసేలా : సీఎం జగన్ ఆమోదంతో..!!

పోలవరం ఎగువ కాఫర్‌ డ్యాంకు ప్రమాదం వాటిల్లకుండా కొంత మేర ఎత్తు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాఫర్‌ డ్యాం ఎత్తు ఒక మీటరు మేర రెండు మీటర్ల వెడల్పున పెంచనున్నారు. భారీ వరదను ఎదుర్కొనేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రాత్రికి దీనిని పూర్తి చేసేలా నిర్ణయించారు. ఎగువ కాఫర్‌ డ్యాం 2,480 మీటర్ల పొడవునా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/dYphTE1
https://ift.tt/oMH6BR2

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour