Friday, 15 July 2022

గోదావరి వరదలు: ధవళేశ్వరం వద్ద పొంచిఉన్న పెను విపత్తు; 628 గ్రామాలలో భయం భయం!!

గోదావరి నదికి వరద పోటెత్తుతోంది.రికార్డుస్థాయిలో గోదావరికి చేరిన వరద ప్రభావంతో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. గోదావరిలో నీటిమట్టం 70 అడుగులను దాటి మరింత పెరుగుతుండటం రెండు తెలుగు రాష్ట్రాలలోను ఆందోళన కలిగిస్తుంది. గోదావరి వరదల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతాలు నీటమునిగాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/qc5jtvl
https://ift.tt/oMH6BR2

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour