గోదావరి నదికి వరద పోటెత్తడంతో గోదావరి పరివాహక ప్రాంతాలు నీటమునిగాయి. ములుగు జిల్లాలోని ఏటూరునాగారం లో గోదావరి వరద ముంపు ప్రాంతాలలో పరిస్థితి దారుణంగా తయారైంది. మారుమూల గిరిజన ప్రాంతాలు గోదావరి వరద తో నీట మునగడంతో బాధితుల కష్టాలు వర్ణనాతీతంగా తయారయ్యాయి. అధికారులు కూడా ఈ ప్రాంతాలను పట్టించుకోవటం లేదన్న ఆవేదన అక్కడ ప్రజల్లో వ్యక్తం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/1g8AlmT
https://ift.tt/oMH6BR2
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment