Tuesday, 19 July 2022

బ్రిటన్ ప్రధాని పీఠం రేసులో రిషి సునక్ ముందంజ... నాలుగో రౌండ్‌లో విక్టరీ

బ్రిటన్ ప్రధాని పీఠం వైపు భారత సంతతికి చెందిన రిషి సునాక్ అడుగులు వేస్తున్నారు. నాలుగో రౌండ్‌లో కూడా ఆయనే విజయం సాధించారు. బ్రిటన్ ప్రధాని పదవీకి జరుగుతున్న పోరులో ముందంజ వేశారు. కన్జర్వేటివ్ పార్టీ అధినేత పదవీకి ప్పటివరకు నాలుగు రౌండ్ల పోరు జరగ్గా, ప్రతి రౌండ్ లోనూ రిషి స్పష్టమైన అధిక్యం సాధించారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ అధినేతగా ఎన్నికైన వ్యక్తి ప్రధాని పీఠాన్ని అధిష్టిస్తారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/JK7q1nv
https://ift.tt/cIr5AmB

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour