Tuesday, 12 July 2022

దేశం విడిచి పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు: వెళ్లే ముందు..: మాల్దీవుల్లో: భార్య, బాడీగార్డ్

కొలంబో: ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధ్యక్షుడు గొటబయ రాజపక్స.. తాజాగా దేశం విడిచి పారిపోయారు. కొద్దిరోజులుగా అజ్ఞాతంలో ఉంటోన్నారు. వేల సంఖ్యలో ప్రజలు దండెత్తడంతో ఆయన తన అధికారిక నివాసాన్ని వదిలి వెళ్లారు. ఇన్ని రోజులు ఆయన నౌకాదళాధికారుల ఆశ్రయంలో ఉన్నట్లు చెబుతున్నారు. ఎస్ఎల్ఎన్ఎస్ గజబాహు షిప్‌లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Jv1pogC
https://ift.tt/C07WDP5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour