Tuesday, 12 July 2022

రేవంత్ రెడ్డి వ్యూహం.. మళ్ళీ రాహుల్ గాంధీ రంగంలోకి; ఈసారి టార్గెట్ రాజన్నసిరిసిల్ల జిల్లా!!

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గద్దె దించడం కోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీని తెలంగాణ రాష్ట్రానికి తీసుకువచ్చి రైతు డిక్లరేషన్ ప్రకటింపజేసిన రేవంత్ రెడ్డి, మరోమారు రాహుల్ గాంధీని తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/6Fe2RJk
https://ift.tt/C07WDP5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour