కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడుతున్నారు. బీజేపీలో చేరబోతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో జోరుగా సాగుతున్న ప్రచారం ఇది. దీని పైన రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కావటం నిజమేనని తేల్చి చెప్పారు. అయితే, బీజేపీలో చేరుతున్న అంశం పైన మాత్రం ఆయన ట్విస్ట్ ఇచ్చారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/wI3cDnO
https://ift.tt/H47LmSF
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment