Saturday, 23 July 2022

అమిత్ షాను కలిశాను - రాజీనామాపై తేల్చేసిన కోమటిరెడ్డి..!!

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడుతున్నారు. బీజేపీలో చేరబోతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో జోరుగా సాగుతున్న ప్రచారం ఇది. దీని పైన రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కావటం నిజమేనని తేల్చి చెప్పారు. అయితే, బీజేపీలో చేరుతున్న అంశం పైన మాత్రం ఆయన ట్విస్ట్ ఇచ్చారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/wI3cDnO
https://ift.tt/H47LmSF

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour