Saturday, 23 July 2022

ఏపీలో ఆగస్టు1 నుంచి ఉచిత బియ్యం పంపిణీ..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మధ్య కాలంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బియ్యం పంపిణీ పైన కొన్ని వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రం ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన కింద ఉచిత బియ్యం పంపిణీ చేయకుంటే...ధాన్యం సేకరణ నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల పైన ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/0MvakqA
https://ift.tt/H47LmSF

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour