Saturday, 23 July 2022

మియన్మార్: ‘‘నేనే ఆ అమ్మాయిని సజీవ దహనం చేశాను. ఆమె అరుపులు, కేకలు నా చెవుల్లో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి’’- ఓ మాజీ సైనికుడి ఒప్పుకోలు

మియన్మార్ సైనికులు కొందరు తాము సామాన్య పౌరులను చంపామని, హింసించామని, అత్యాచారాలకు పాల్పడ్డామని బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలలో ఒప్పుకున్నారు. మొదటిసారిగా వారు మానవ హక్కుల తీవ్ర ఉల్లంఘనకు పాల్పడిన సంఘటనల వివరాలు అందించారు. ఇలాంటి హింసకు పాల్పడాల్సిందిగా తమకు పై నుంచి ఆదేశాలు అందినట్టు చెప్పారు. అయితే, ఈ వార్తలను మియన్మార్ సైనిక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Ov8ACcy
https://ift.tt/H47LmSF

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour