Wednesday, 13 July 2022

మూడోవిడత ప్రజా సంగ్రామ యాత్ర ఆగస్ట్ 2 నుండి.. బండి సంజయ్ ఏమన్నారంటే!!

మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగించడానికి బిజెపి ప్రణాళికను సిద్ధం చేసింది. ఆగస్టు 2వ తేదీ నుండి బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగనుంది. ఇప్పటికే రెండు దఫాలు ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగించిన బండి సంజయ్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు టిఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/1nHrUPi
https://ift.tt/Nky4SwL

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour