Friday, 29 July 2022

తెలంగాణలో కరోనా ఉధృతి: వెయ్యికి చేరువలో కొత్త కేసులు, 5వేలు దాటిన యాక్టివ్ కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. నిన్నమొన్నటి వరకు ఐదారు వందల కేసులు నమోదు కాగా, తాజాగా, వెయ్యికి చేరువయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 40,593 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 923 మందికి పాజిటివ్‌గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 366 కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 79 కేసులు,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/SylPsIV
https://ift.tt/LtSZJ5k

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour