Thursday, 28 July 2022

మూడున్నర గంటల పాటు ఫోన్ కాల్: బైడెన్‌కు చైనా అధ్యక్షుడి హెచ్చరిక: తేల్చుకుందాం రా: యూఎస్

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాతో చైనా మాటల యుద్ధానికి తెర తీసింది. ఘాటు వ్యాఖ్యలు చేస్తోంది. తీవ్ర హెచ్చరికలనూ జారీ చేసింది. అమెరికాను రెచ్చగొట్టేలా మాటల తూటాలను సంధించింది. నిప్పుతో చెలగాటం ఆడొద్దంటూ వార్నింగ్ ఇచ్చింది. దీనిపై అమెరికా కూడా అంతే ఘాటుగా స్పందించింది. వెనక్కి తగ్గేదేలేదని స్పష్టం చేసింది. ఫేస్ టు ఫేస్ తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/NMPWSaQ
https://ift.tt/no7dLjU

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour