Friday, 29 July 2022

నోరు జారాను, క్షమించండి: రాష్ట్రపతి ముర్ముకు అధిర్ రంజన్ చౌదరి

న్యూఢిల్లీ: అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు క్షమాపణలు చెప్పారు లోక్‌సభలో కాంగ్రెస్​ పక్ష నేత. ఆమెను రాష్ట్రపత్ని అనడం రాజకీయంగా దుమారం రేపిన నేపథ్యంలో ఈ మేరకు ఆయన లేఖ రాశారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకులు ఆయన చేసిన 'రాష్ట్రపత్ని' వ్యాఖ్యపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. లోక్‌సభలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dagAOz
https://ift.tt/LtSZJ5k

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour