Thursday, 28 July 2022

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనావైరస్: 800కుపై కొత్త కేసులు, హైదరాబాద్‌లోనే అత్యధికం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కరోనా వైరస్ మహమ్మారి కేసులు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 38, 122 నమూనాలను పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 836 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 443 కొత్త కేసులు వచ్చాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 55 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 52

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Nm6IAWc
https://ift.tt/no7dLjU

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour