Wednesday, 13 July 2022

ముర్ముకు టీడీపీ మద్దతు - యశ్వంత్ సిన్హా కీలక వ్యాఖ్యలు : రెండు సార్లు సమావేశమైనా..!!

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి ముర్ముకు టీడీపీ మద్దతు ప్రకటించింది. ముర్ము ఏపిలో ప్రచారానికి వస్తున్న వేళ..టీడీపీ వ్యూహాత్మకంగా తమ నిర్ణయానికి వెల్లడించింది. ముర్ముకు వైసీపీ మద్దతు ఇవ్వటంతో పాటుగా నామినేషన్ కార్యక్రమంలోనూ పాల్గొంది. ఏపీకి ముర్ము వచ్చిన సమయంలో వైసీపీ - బీజేపీ నేతలు స్వగతం పలకటంతో పాటుగా సీఎం జగన్ తన నివాసంలో తేనేటి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/otIsLOd
https://ift.tt/Nky4SwL

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour