Monday, 6 June 2022

కేసులు నాకు కొత్తేమీ కాదు.. ఉడుత ఊపులకు భయపడను: ఎమ్మెల్యే రఘునందన్ రావు

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆమ్నీషియా పబ్ మైనర్ బాలిక సామూహిక అత్యాచారం కేసు తెలంగాణ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య విమర్శల యుద్ధానికి తెరతీసింది. బాలిక గ్యాంగ్ రేప్ ఘటన కు సంబంధించి ఫోటోలు, వీడియోని విడుదల చేయడం పట్ల ఎమ్మెల్యే రఘునందన్ రావు పై అటు టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/JhB4nEk
https://ift.tt/TBEAuve

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour