వాషింగ్టన్: అమెరికాలో మరోసారి గన్ కల్చర్ పేట్రేగింది. మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ మధ్యకాలంలో వరుసగా ఇలాంటి దిగ్భ్రాంతిక సంఘటనలు చోటు చేసుకుంటూనే వస్తోన్నాయి. టెక్సాస్లోని ఓ ఎలిమెంటరీ పాఠశాలలో సంభవించిన కాల్పులు ఉదంతంలో 21 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఉదంతం నుంచి తేరుకునే లోపే ఓక్లహామాలో ఓ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/CLjDoNM
https://ift.tt/TBEAuve
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment