Monday, 6 June 2022

వీగిన అవిశ్వాస తీర్మానం: గట్టెక్కిన ప్రధాని: అయినా..పొంచివున్న సంక్షోభం

లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్.. తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కారు. ఈ తీర్మానంపై నిర్వహించిన పోలింగ్ సందర్భంగా ఆయనకు అనుకూలంగా ఓట్లు పడ్డాయి. అయినప్పటికీ.. సంక్షోభ ముప్పు మాత్రం తొలగిపోలేదు. ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేసిన వారిలో అధికార పార్టీకి చెందిన పలువురు కీలక సభ్యులు ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయనకు పదవీ గండం పొంచివుందనే సంకేతాలు పంపించినట్టయిందనే అభిప్రాయాలు ఉన్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/YjcKQhG
https://ift.tt/TBEAuve

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour