Thursday, 23 June 2022

మహా సంక్షోభం: లగ్జరీ హోటల్‌లో రెబల్ ఎమ్మెల్యేలు, రోజుకు లక్షల్లో ఖర్చు, పవార్ ఏమన్నారంటే?

ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. శివసేన రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఇప్పటికే తన వద్ద 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, శుక్రవారం మరికొంత మంది ఎమ్మెల్యేలు షిండే శిబిరానికి చేరుకున్నట్లు సమాచారం. వీరంతా అస్సాంలోని లగ్జరీ హోటల్‌లో బస చేస్తున్నారు. 

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/14wkKIp
https://ift.tt/Yj5ONgI

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour