ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. శివసేన రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఇప్పటికే తన వద్ద 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, శుక్రవారం మరికొంత మంది ఎమ్మెల్యేలు షిండే శిబిరానికి చేరుకున్నట్లు సమాచారం. వీరంతా అస్సాంలోని లగ్జరీ హోటల్లో బస చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/14wkKIp
https://ift.tt/Yj5ONgI
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment