Thursday, 23 June 2022

బ్రిక్స్ సహకారం కొనసాగాలి - ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దోహదం : ప్రధాని మోదీ..!!

బ్రిక్స్ దేశాల మధ్య సహకారం ప్రజల జీవితాలపైన సానుకూల ప్రభావానికి దోహద పడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బ్రిక్స్​ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ వర్చువల్ గా హాజరై ప్రసంగించారు. కరోనా ఇప్పటికీ ప్రపంచ ఆర్దిక వ్యవస్థ పైన ప్రతికూల ప్రభావం చూపుతోందని వివరించారు. బ్రిక్స్ దేశాల పరస్పర సహకారం దీనిని అధిగమించటానికి తోడ్పడుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/LbltaiC
https://ift.tt/Yj5ONgI

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour