బ్రిక్స్ దేశాల మధ్య సహకారం ప్రజల జీవితాలపైన సానుకూల ప్రభావానికి దోహద పడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ వర్చువల్ గా హాజరై ప్రసంగించారు. కరోనా ఇప్పటికీ ప్రపంచ ఆర్దిక వ్యవస్థ పైన ప్రతికూల ప్రభావం చూపుతోందని వివరించారు. బ్రిక్స్ దేశాల పరస్పర సహకారం దీనిని అధిగమించటానికి తోడ్పడుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/LbltaiC
https://ift.tt/Yj5ONgI
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment