Thursday, 23 June 2022

ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకే వైసీపీ మద్దతు: జగన్ ఢిల్లీ పర్యటన రద్దు, కేబినెట్ భేటీ యథాతథం

అమరావతి: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఎన్టీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలిచిన ద్రౌపది ముర్మూకే మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా గిరిజన(ఎస్టీ) మహిళకు రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వడం శుభపరిణామమని వైసీపీ పేర్కొంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/biCzGdp
https://ift.tt/Yj5ONgI

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour