Friday, 17 June 2022

రాకేశ్ మృతిపై సీఎం కేసీఆర్ విచారం - ఎక్స్‌గ్రేషియా : కేంద్ర దుర్మార్గ విధానాలతోనే..!!

అగ్నిపథ్ కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలతో సికింద్రాబాద్ స్టేషన్ రణరంగంగా మారిపోయింది. పోలీసుల కాల్పులకు దారి తీసింది. ఒక యువకుడు మరణించాడు. ఎనిమింది మంది కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన పైన సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ ఘటనలో రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్‌ జిల్లాకు చెందిన రాకేశ్‌ మృతిచెందడం పట్ల ముఖ్యమంత్రి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/wJrCnAj
https://ift.tt/6bn1oTk

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour