అగ్నిపథ్ కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలతో సికింద్రాబాద్ స్టేషన్ రణరంగంగా మారిపోయింది. పోలీసుల కాల్పులకు దారి తీసింది. ఒక యువకుడు మరణించాడు. ఎనిమింది మంది కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన పైన సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ ఘటనలో రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన రాకేశ్ మృతిచెందడం పట్ల ముఖ్యమంత్రి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/wJrCnAj
https://ift.tt/6bn1oTk
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment