Thursday, 16 June 2022

మీ సైట్లు జరభద్రం - దేశ వ్యాప్తంగా సైబర్ దాడులు : రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్..!!

దేశ వ్యాప్తంగా అనేక వెబ్‌సైట్లు హ్యాక్ అవుతున్నాయి. అనేక సైబర్ ముఠాలు మన దేశంలోని వెబ్‌సైట్లను టార్గెట్ చేసాయి. గడిచిన ఆరు రోజుల్లోనే 1,400 వరకూ వెబ్​సైట్లు హ్యాకింగ్​కు గురయ్యాయి. మహారాష్ట్ర, రాజస్థాన్‌, దిల్లీలకు చెందిన వివిధ వెబ్‌సైట్లు ఇప్పటికే హ్యాక్‌ అయినట్లు సమాచారం. దీంతో.. కేంద్రం పలు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. తొలుత కేంద్ర ప్రభుత్వ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/NK9Ja56
https://ift.tt/JEIex16

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour