దేశ వ్యాప్తంగా అనేక వెబ్సైట్లు హ్యాక్ అవుతున్నాయి. అనేక సైబర్ ముఠాలు మన దేశంలోని వెబ్సైట్లను టార్గెట్ చేసాయి. గడిచిన ఆరు రోజుల్లోనే 1,400 వరకూ వెబ్సైట్లు హ్యాకింగ్కు గురయ్యాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, దిల్లీలకు చెందిన వివిధ వెబ్సైట్లు ఇప్పటికే హ్యాక్ అయినట్లు సమాచారం. దీంతో.. కేంద్రం పలు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. తొలుత కేంద్ర ప్రభుత్వ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/NK9Ja56
https://ift.tt/JEIex16
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment