వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలకు మంత్రి అజయ్ సవాల్ చేసారు. షర్మిల పాదయాత్రలో భాగంగా ప్రభుత్వం పైన చేస్తున్న విమర్శలు..ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేయాలనే నిర్ణయం పైన స్పందించారు. రాష్ట్రాన్ని పట్టి పీడించిన కడప పాలకుల పీడ విరగడైందని అనుకుంటే.. మళ్లీ తయారవుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అన్నతో పంచాయతీ ఉంటే ఆంధ్రాలో చూసుకోవాలని.. షర్మిలకు తెలంగాణలో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/LTdGP9D
https://ift.tt/6bn1oTk
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment