Tuesday, 7 June 2022

జోధ్‌పూర్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. ముగ్గురి అరెస్ట్

రాజస్థాన్ జోధ్‌పూర్‌లో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. సుర్సాగర్ చెక్ పాయింట్ వద్ద గల రుపావటొ కా బెరా వద్ద ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నాయి. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణలో మరికొందరికీ స్వల్పంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/vIfKXjb
https://ift.tt/TBEAuve

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour