Tuesday, 7 June 2022

భారత్‌లో దాడులు చేస్తాం.. ఈ నగరాల్లోనే.. అల్ ఖైదా వార్నింగ్

మహ్మద్ ప్రవక్తపై చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నేతల నోటి దురుసు అరబ్ దేశాల ఆగ్రహానికి గురయ్యాయి. నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగానూ ప్రకంపనలు రేపాయి. ఇస్లామిక్ దేశాలు ఇప్పటికే ఖండించగా, తాజాగా అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ కూడా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Dwbh1P5
https://ift.tt/TBEAuve

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour