Tuesday, 7 June 2022

ఆ అల్లర్లకు బీజేపీ నాయకుడే కారణం.. అరెస్ట్: కలెక్టర్‌పై వేటు: ప్రధాని మోడీ పర్యటన రోజే

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితులకు అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ నాయకుడే ప్రధాన కారణమని తేలింది. మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా తన మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో అనుచిత వ్యాఖ్యలను పోస్ట్ చేయడం వల్లే ఈ అలర్లకు చెలరేగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆయనను అరెస్ట్ చేశారు. ఆ బీజేపీ నాయకుడితో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Nf9AdeB
https://ift.tt/26yscLK

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour