Tuesday, 21 June 2022

గుడి మైకులు కట్టబోతే... ఊహించని విషాదం; ముగ్గురు మృతితో ఘొల్లుమన్న గ్రామం

మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అందనాలపాడు గ్రామంలో రామాలయానికి మైకులు కడుతున్న క్రమంలో విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మృత్యువాత పడిన సంఘటన గ్రామాన్ని విషాదంలో ముంచింది. ఊహించని ఈ పరిణామానికి గ్రామస్తులంతా కన్నీరుమున్నీరయ్యారు. ఊరంతా ఒక్కసారిగా ఘొల్లుమంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/i0qnfyT
https://ift.tt/4NRs2gQ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour