మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అందనాలపాడు గ్రామంలో రామాలయానికి మైకులు కడుతున్న క్రమంలో విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మృత్యువాత పడిన సంఘటన గ్రామాన్ని విషాదంలో ముంచింది. ఊహించని ఈ పరిణామానికి గ్రామస్తులంతా కన్నీరుమున్నీరయ్యారు. ఊరంతా ఒక్కసారిగా ఘొల్లుమంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/i0qnfyT
https://ift.tt/4NRs2gQ
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment