Tuesday, 21 June 2022

మహారాష్ట్ర పాలిటిక్స్..అస్సాంకు షిఫ్ట్: బాల్ థాకరే అసలు వారసులం: 40 మంది రెబెల్స్‌తో

గువాహటి: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం పతాక స్థాయికి చేరినట్టే. శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ కూటమితో కూడిన మహా వికాస్ అగాఢీ కూటమిలో చిచ్చు రాజేసిన మంత్రి ఏక్‌నాథ్ షిండే.. గుజరాత్‌ను వీడారు. సూరత్ నుంచి అస్సాంకు చేరుకున్నారు. ఈ తెల్లవారు జామున ఆయన గువాహటి విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. తన వెంట 40 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/QGKoreT
https://ift.tt/4NRs2gQ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour