Wednesday, 22 June 2022

ఉద్ధవ్ థాకరే ఏం చేయబోతున్నారు: మహారాష్ట్ర మంత్రివర్గ అత్యవసర భేటీ..ఇదే చివరిదా?

గువాహటి: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం పతాక స్థాయికి చేరింది. మంత్రి ఏక్‌నాథ్ షిండే.. శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ కూటమితో కూడిన మహా వికాస్ అగాఢీ కూటమిలో చిచ్చు రాజేసిన అనంతరం పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. శివసేనకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ వెంట ఉండటం సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ప్రభుత్వ పతనం తప్పకపోవచ్చనే ప్రచారం ఊపందుకుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/PCrTQaD
https://ift.tt/4NRs2gQ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour