ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా, శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన మనుగడ కోసం అసహజమైన పొత్తు(కాంగ్రెస్, ఎన్సీపీ) నుంచి బయటపడటం ఎంతో అవసరమని ఆ పార్టీపై ఏక్నాథ్ షిండే స్పష్టం చేశారు. శివ సైనికులు, మహారాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ పొత్తులను వీడాల్సిందేనన్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/VJR2yYu
https://ift.tt/ZfKpaUT
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment