Wednesday, 8 June 2022

హృదయవిదారకం: కొడుకు మృతదేహం ఇవ్వటం కోసం లంచం డిమాండ్.. భిక్షాటన చేస్తున్న వృద్ధదంపతులు

బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ వృద్ధ దంపతులు ఇంటింటికీ తిరుగుతూ యాచిస్తున్న ఘటన అందరి మనసులను కలచివేసింది. చనిపోయిన తమ కుమారుడి మృతదేహాన్ని ఆసుపత్రి నుండి తిరిగి ఇవ్వడం కోసం రూ.50,000 చెల్లించాలని ఆస్పత్రి ఉద్యోగి లంచం డిమాండ్ చేయడంతో ఆ డబ్బుల కోసం వృద్ధ దంపతులు ఇంటింటికి తిరుగుతూ భిక్షాటన చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/xWsIhTK
https://ift.tt/aZhUgyR

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour