బీహార్లోని సమస్తిపూర్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ వృద్ధ దంపతులు ఇంటింటికీ తిరుగుతూ యాచిస్తున్న ఘటన అందరి మనసులను కలచివేసింది. చనిపోయిన తమ కుమారుడి మృతదేహాన్ని ఆసుపత్రి నుండి తిరిగి ఇవ్వడం కోసం రూ.50,000 చెల్లించాలని ఆస్పత్రి ఉద్యోగి లంచం డిమాండ్ చేయడంతో ఆ డబ్బుల కోసం వృద్ధ దంపతులు ఇంటింటికి తిరుగుతూ భిక్షాటన చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/xWsIhTK
https://ift.tt/aZhUgyR
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment