Wednesday, 8 June 2022

టెన్త్ విద్యార్ధుల కోసం - ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయం : అలా పాసైనా రెగ్యులరే..!!

పదో తరగతి విద్యార్ధుల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేక విద్యార్ధులకు ఉపశమనం కలిగించేలా చర్యలు ప్రారంభించింది. తదుపరి చదువులకు ఆటంకం లేకుండా అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నెలరోజుల్లోనే నిర్వహించి ఫలితాలను ప్రకటించాలని నిర్ణయించింది. అదే సమయంలో సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారిని 2022-ఏప్రిల్‌ రెగ్యులర్‌ బ్యాచ్‌ విద్యార్థులతో సమానంగా పరిగణించాలని కీలక నిర్ణయం తీసుకుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32DRG8r
https://ift.tt/aZhUgyR

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour