Wednesday, 8 June 2022

పులివెందుల టీడీపీలో కొత్త రచ్చ - సతీష్ రెడ్డి కీలక నిర్ణయం : బీటెక్ రవికి చెక్..!!

ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ప్రతిపక్ష టీడీపీలో కొత్త రచ్చ మొదలైంది. 2019 ఎన్నికల తరువాత అప్పటి నుంచి పార్టీ ఇంఛార్జ్ గా.. వైఎస్సార్ కుటుంబం పైన పలు మార్లు పోటీ చేసి ఓడిన మాజీ డిప్యూటీ చైర్మన్‌ సతీష్‌కుమార్‌రెడ్డి టీడీపీని వదిలి దూరంగా ఉంటున్నారు. దీంతో..ఎమ్మెల్సీ బీటెక్ రవికి ప్రాధాన్యత పెరిగింది. కొద్ది రోజుల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/taWLSAG
https://ift.tt/aZhUgyR

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour