Thursday, 9 June 2022

సురభి నాగేశ్వరరావు కన్నుమూత: తీరని లోటంటూ సీఎం కేసీఆర్ సంతాపం

హైదరాబాద్: ప్రముఖ రంగస్థల నటుడు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, పద్మశ్రీ గ్రహీత సురభి నాగేశ్వర రావు అలియాస్ సురభి బాబ్జి(76) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం సాయంత్రం తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. శతాబ్దానికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/GMydilf
https://ift.tt/aZhUgyR

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour