Wednesday, 8 June 2022

మూడోస్సారి: తెలంగాణలో ఆర్టీసీ బాదుడు, ఈసారీ డీజిల్ సెస్, నేటి రాత్రి నుంచే, సిటీకి ఊరట

హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు మరోసారి టీఎస్ఆర్టీసీ షాకిచ్చింది. ఇప్పటికే రెండుసార్లు ఛార్జీలు పెంచి. టీఎస్​ఆర్టీసీ.. మరోసారి ప్రజలపై భారం మోపేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో మరోసారి ఆర్టీసీ ఛార్జీల పెంచింది. కిలోమీటర్‌ వారీగా డీజిల్ సెస్ విధించేందుకు టీఎస్​ఆర్టీసీ నిర్ణయించింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/YqovFOR
https://ift.tt/26yscLK

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour