Wednesday, 8 June 2022

మహారాష్ట్రలో మళ్లీ మొదలైన కరోనా వైరస్ కలవరం: 4 నెలల్లో అత్యధికం, ముంబైలోనూ రికార్డు

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మహమ్మారి కేసులు మరోసారి కలకలం సృష్టిస్తున్నాయి. మహారాష్ట్రలో బుధవారం 2,701 తాజా కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, ఇది దాదాపు నాలుగు నెలల్లో అత్యధికం అని ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే కరోనా కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. మహారాష్ట్రలో యాక్టివ్ కేసులు 10,000 కంటే కొంచెం తక్కువగా పెరిగాయి. ఈ ఏడాది

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/6HQjXPg
https://ift.tt/26yscLK

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour