Tuesday, 7 June 2022

పార్టీ నేతలకు చంద్రబాబు వార్నింగ్ - నివేదికల ఆధారంగా టిక్కెట్లు..!!

రానున్న ఎన్నికలకు మహానాడు ద్వారా యుద్దం ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల్లో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారటంతో..ఇప్పటికే వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీని పటిష్ఠపరిచే క్రమంలో పార్టీ నేతలకు హెచ్చిరకలు చేస్తున్నారు. పని చేయని నేతల విషయంలో నివేదికలు తెప్పించుకుంటున్నారు. పార్టీ కోసం రెడ్డెక్కని..పని చేయని నిేతల విషయంలో కఠినంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/snc4YDG
https://ift.tt/26yscLK

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour