Wednesday, 8 June 2022

ఇక ప్రజల్లోనే చంద్రబాబు : టార్గెట్ సీఎం జగన్ - ఎన్నికలు : ఏడాది షెడ్యూల్ ఫిక్స్..!!

మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత చంద్రబాబు ఇక ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తాను ముందుగా రంగంలోకి దిగుతున్నారు. ఇందు కోసం ఏడాది పాటు ప్రజల్లోనే ఉంటూ అనధికార ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. చంద్రబాబు ఇప్పటి నుంచే ప్రభుత్వం పైన యుద్దం ప్రారంభించారు. ప్రతీ జిల్లాలో పర్యటన సాగేలా ఏడాది షెడ్యూల్ సిద్దం అయింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/VNnw9er
https://ift.tt/aZhUgyR

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour