తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల నుద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు తమకు ఎక్కడా పోటీ కాదని, తమతో పోటీకి రాలేరని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఇక తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేస్తున్న దయాకర్ రావు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/SbIKHAg
https://ift.tt/ZfKpaUT
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment