Tuesday, 7 June 2022

వైసీపీకి కొత్త వ్యూహకర్త..!! ప్రశాంత్ కిషోర్ స్థానంలో : నేడు పార్టీ నేతల ముందుకు..!!

వైసీపీకి కొత్త రాజకీయ వ్యూహకర్త వచ్చేసారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ప్రశాంత్ కిషోర్ ఆయన టీం పని చేసింది. ఆ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. ఆ సమయంలోనే ప్రశాంత్ కిషోర్ టీం కీలక సభ్యులతో సీఎం జగన్ తో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఇక, జాతీయ రాజకీయాల పైన ఫోకస్ పెట్టిన ప్రశాంత్ కిషోర్..తాను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Aa3pXuy
https://ift.tt/26yscLK

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour