Tuesday, 7 June 2022

మిషన్ తెలంగాణా...జీహెచ్ఎంసీ కార్పోరేటర్లతో ప్రధాని భేటీ.. తెలంగాణాపై మోడీ గురి!!

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం పై పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తోంది. అందులో భాగంగా మిషన్ తెలంగాణా మొదలుపెట్టింది. బిజెపి అధినాయకత్వం రాష్ట్రంపై నజర్ పెట్టినట్టు తాజా పరిణామాలతో అర్థమవుతుంది. తెలంగాణాలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా రంగంలోకి దిగుతున్న బిజెపి ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లే అనేక ప్రయత్నాలను చేసింది. పాదయాత్రలతో ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/5L2pQeq
https://ift.tt/26yscLK

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour