Friday, 3 June 2022

హోంమంత్రి టార్గెట్; రాజకీయ దుమారం రేపుతున్న అమ్నీషియా పబ్ బాలిక గ్యాంగ్ రేప్!!

ఆమ్నీషియా పబ్ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన తెలంగాణ రాష్ట్రంలో చిలికి చిలికి గాలివానగా మారుతోంది. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనలో ఓ ఎమ్మెల్యే కొడుకు, వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు ఉన్నారన్న ఆరోపణలతో తెలంగాణ ప్రతిపక్ష పార్టీల నాయకులు రంగంలోకి దిగారు. అధికార టీఆర్ఎస్ పార్టీని, ఎంఐఎం పార్టీ ని టార్గెట్ చేస్తూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ZVLJM1B
https://ift.tt/uLUz4W8

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour