Friday, 3 June 2022

టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఊరట - కేంద్రం అనుమతి : రూ.4 వేల కోట్ల మేర..!!

ఆర్దికంగా తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. రెండు నెలలుగా ఆర్దికంగా కొంత ఇబ్బందులు పడుతున్న ప్రభత్వానికి ఉపశమనం దక్కింది. బహిరంగ మార్కెట్‌ నుంచి రూ.4,000 కోట్ల రుణ సేకరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. రుణాల రూపంలో వచ్చే వారం సమీకరించుకునే వెసులుబాటు ప్రభుత్వానికి కలిగించింది. 2022 -23 ఆర్దిక సంవత్సరానికి తొలి త్రైమాసికం లో రూ.11 వేల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/dkX5qj0
https://ift.tt/uLUz4W8

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour