Friday, 3 June 2022

కరోనా మళ్లీ విజృంభణ - తెలంగాణతో సహా : అప్రమత్తంగా ఉండాలి - కేంద్రం లేఖ..!!

దేశ వ్యాప్తంగా మరోసారి కరోనా కేసుల్లో ఒక్క సారిగా పెరుగుదల కనిపిస్తోంది. కొద్ది రోజులుగా క్రమేణా కేసులు పెరగటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో, కేంద్రం అప్రమత్తమైంది. ఒక్క రోజులోనే కేసుల సంఖ్య 21వేలు దాటింది. తెలంగాణతో సహా అయిదు రాష్ట్రాల్లో కరోనా పైన అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం లేఖలు రాసింది. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/8GIECel
https://ift.tt/uLUz4W8

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour