Friday, 3 June 2022

జమ్మూ కాశ్మీర్ టార్గెట్ కిల్లింగ్స్: మైనారిటీ వర్గాల సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

జమ్మూ కాశ్మీర్లో గత నెల రోజులుగా జరుగుతున్న హిందువుల లక్ష్య హత్యల నేపధ్యంలో జమ్మూ కాశ్మీర్ లో ప్రజల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయాందోళన నెలకొంది. లోయలో కాశ్మీరీ పండిట్ లతో పాటు, జమ్మూకాశ్మీర్ లో మైనార్టీలు గా ఉన్న హిందువుల లక్ష్య హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. జమ్మూకాశ్మీర్లో తలెత్తిన సమస్యలను హోంమంత్రి అమిత్ షా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/KRufX3s
https://ift.tt/uLUz4W8

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour